ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రులు

57చూసినవారు
ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రులు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి నల్గొండ ఖమ్మం జిల్లాల సాగు, తాగు నీటి అవసరాల కోసం ఎడమ కాలువకు శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, లక్ష్మా రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్