చిట్యాలలో :కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం.

83చూసినవారు
చిట్యాలలో :కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం.
చిట్యాలలో ఆదివారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య లు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.

సంబంధిత పోస్ట్