నార్కట్ పల్లి: జడల రామలింగేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు

83చూసినవారు
నార్కట్ పల్లి: జడల రామలింగేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు
ప్రముఖ శైవ క్షేత్రం అయిన నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో, సోమవారం సందర్భంగా ప్రభాత వేళలో మొదటగా పరమశివుడిని ఆరాధన చేస్తూ ఆవుపాలు, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం విభూదితో అలంకరించి అర్పించారు. అనంతరం భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్