మండల విద్యాశాఖాధికారిగా పానుగోతు నాయక్ బాధ్యతల స్వీకరణ

54చూసినవారు
మండల విద్యాశాఖాధికారిగా పానుగోతు నాయక్ బాధ్యతల స్వీకరణ
నల్గొండ జిల్లా చిట్యాల మండల నూతన విద్యాశాఖాధికారి (ఎంఈవో)గా పానుగోతు నాయక్ ను నియమించటంతో శుక్రవారం ఆయన మండల విద్యా వనరుల కేంద్రం (ఎమ్మార్సీ) భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చిట్యాల ప్రాథమిక పాఠశాల ఇన్‌చార్జి హెచ్ఎం బాదం భిక్షపతి, భవిత ప్రత్యేక ఉపాధ్యాయులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్