నకిరేకల్: రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు

76చూసినవారు
నకిరేకల్: రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు
రాబోయే 4 సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదవారికి కట్టించి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం అయన నల్గొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్