నల్గొండ: విమలమ్మకు నివాళులర్పించిన గోపీనాథ్

50చూసినవారు
నల్గొండ: విమలమ్మకు నివాళులర్పించిన గోపీనాథ్
నల్గొండ పట్టణంలోని అరుంధతి మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి భాష పాక చంద్రశేఖర్ అత్త విమలమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం విమలమ్మ దశదినకర్మలో తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్