నిడమనూరు: భూ భారతితో భూములకు భద్రత

59చూసినవారు
నిడమనూరు: భూ భారతితో భూములకు భద్రత
భూ భారతి చట్టం అమలుతో భూములకు భద్రత లభిస్తుందని నల్గొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అంకతి సత్యం అన్నారు. గురువారం మండలంలోని వెనిగండ్ల గ్రామంలో రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. ధరణి చట్టంలో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి, రైతాంగానికి మేలు చేసేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తుందని, భూ యజమానులు సమస్యలపై ధరఖాస్తులు సమర్పించి పరిష్కరం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్