ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేర్లు మార్చిన ఏపీ ప్రభుత్వం

55చూసినవారు
ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేర్లు మార్చిన ఏపీ ప్రభుత్వం
AP: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త వైద్య కాలేజీలకు గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టింది. ఈ నేపథ్యంలో కాలేజీల పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైఎస్ఆర్ పేరుతో ఉన్న ఐదు వైద్య కళాశాలల పేర్లను అధికారులు తొలగించారు. తాజాగా మచిలీపట్నం వైద్య కాలేజీ పేరును పింగళి వెంకయ్య ప్రభుత్వ మెడికల్ కళాశాలగా మార్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్