ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల పేర్లు వెల్లడి

76చూసినవారు
ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదుల పేర్లు వెల్లడి
మే 7న తెల్లవారుజామున భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరంపై జరిపిన దాడిలో హతమైన ఉగ్రవాదుల వివరాలను భారత్ ప్రకటించింది. ఈ దాడిలో మసూద్ అజార్‌కు సంబంధించిన ఇద్దరు బావమరుదులు హఫీజ్ మహ్మద్ జమీల్, మహ్మద్ యూసఫ్ అజార్‌తో పాటు ముదస్సర్‌ ఖదియాన్‌ ఖాస్‌, ఖలీద్‌ అలియాస్‌ అబు అకాసా, జైషే మహ్మద్‌కు చెందిన మహ్మద్‌ హసన్‌ ఖాన్‌ అనే ఉగ్రవాదులు చనిపోయారని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్