మహబూబ్ నగర్: అంతరించిపోతున్న కలలకు జీవం పోశారు: ఎమ్మెల్యే

56చూసినవారు
మహబూబ్ నగర్: అంతరించిపోతున్న కలలకు జీవం పోశారు: ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నాల్గవ వార్డులో గత మూడు రోజులుగా శ్రీమల్లికార్జున వీధి నాటకంను ప్రదర్శించారు. చివరి రోజు శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి నాటకాన్ని తిలకించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. పూర్వం గ్రామంలో రచ్చకట్ట వద్ద వీధినాటకాలు జరిగేవన్నీ, నేటి కంప్యూటర్ యుగంలోనూ అంతరించిపోతున్న కలలకు జీవం పోశారన్నారు. నాటక ప్రదర్శన కారులను అభినందించారు. స్థానిక నాయకుడు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్