మహబూబ్ నగర్: ప్రభుత్వాసుపత్రిలో గుర్తు తెలియని వృద్ధుడి మృతి

51చూసినవారు
మహబూబ్ నగర్: ప్రభుత్వాసుపత్రిలో గుర్తు తెలియని వృద్ధుడి మృతి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గుర్తు తెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడని రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గత రాత్రి గుర్తు తెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో ఉన్నాడన్న సమాచారంతో అతన్ని జనరల్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్