క్షేత్రస్థాయిలో క్రాప్ బుకింగ్‌ చేయాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

81చూసినవారు
క్రాప్ బుకింగ్‌ క్షేత్రస్థాయిలో పొలం వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి చేయాలని లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. వనపర్తి జిల్లా కంచిరావుపల్లి శివారులో చేస్తున్న క్రాప్ బుకింగ్‌ ప్రక్రియను అదనపు కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. రైతులు ఏ పంటలు వేస్తున్నారు, ఎన్ని ఎకరాలలో వేస్తున్నారు అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రతి సీజన్ కు వ్యవసాయ అధికారులు క్రాప్ బుకింగ్‌ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్