హామీలను వెంటనే అమలు చేయాలి: సిపిఐ(యంఎల్)

63చూసినవారు
హామీలను వెంటనే అమలు చేయాలి: సిపిఐ(యంఎల్)
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ(యంఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకుడు బోయిన్ పల్లి గణేశ్ డిమాండ్ చేశారు. గురువారం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వనపర్తి ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ. రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్