హీరోయిన్ నయనతార, విఘ్నేశ్ దంపతులు విడిపోతున్నారంటూ ఇటీలవల ప్రచారం జరిగింది. తాజాగా ఈ జంట కలిసి పళని ఆలయానికి వెళ్లారు. అక్కడ పిల్లలతో కలిసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో వీరిద్దరి విడాకుల ప్రచారానికి చెక్ పడినట్లేందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా ఇటీవల 'పెళ్లి చేసుకోవడం మిస్టేక్' అంటూ ఇన్స్టాలో నయన్ పోస్ట్ చేశారు.