సాయిపల్లవిపై నెటిజన్ల ఫైర్.. వీడియో

69చూసినవారు
ఇండియన్ ఆర్మీని అగౌరవపరిచేలా మాట్లాడారంటూ హీరోయిన్ సాయిపల్లవిపై పలువురు నెటిజన్లు ఓ పాత వీడియోను వైర‌ల్ చేస్తూ మండిప‌డుతున్నారు. ఈ వీడియోలో సాయిప‌ల్ల‌వి మాట్లాడుతూ.. 'సమస్యల పరిష్కారానికి హింస కరెక్ట్ కాదు. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్ధాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. పాక్ వాళ్లు ఇండియన్ ఆర్మీని, ఇండియా వాళ్లు పాక్ ఆర్మీని టెర్రరిస్టులుగా భావిస్తారు' అని ఆమె అన్నారు. అయితే తాజాగా సాయిప‌ల్ల‌వి ఆర్మీ అధికారి కథతో తెరకెక్కిన 'అమరన్' సినిమాలో నటించడంతో ఈ పాత వీడియో వైర‌ల్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్