ఆదిలాబాద్: మంచి వైద్య సేవలు అందించేలా కృషి చేయాలి

8చూసినవారు
ఆదిలాబాద్: మంచి వైద్య సేవలు అందించేలా కృషి చేయాలి
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రికి వచ్చే రోగులకు, ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను బిఆర్ఎస్వి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన రిమ్స్ డైరెక్టర్ ను కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఏజెన్సీ ప్రాంతం నుండి వివిధ వ్యాధులతో ఆదివాసి గిరిజనులు రిమ్స్ కు వస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్