నూతన పశువైద్యాధికారిగా డాక్టర్ శ్వేత

80చూసినవారు
నూతన పశువైద్యాధికారిగా డాక్టర్ శ్వేత
జన్నారం మండల నూతన పశు వైద్యాధికారిగా డాక్టర్ శ్వేత బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం జన్నారం పట్టణంలోని పశువైద్యశాలలో సిబ్బంది సమక్షంలో నూతన పశు వైద్య అధికారిగా బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలలో భాగంగా ఆమె సిర్పూర్ కాగజ్నగర్ నుండి జన్నారం మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత మాట్లాడుతూ మండలంలోని పాడి రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలు అందిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్