ఇంద్రవెల్లి మండలంలో చేపట్టిన వివిధ నిర్మాణాలకు ప్రభుత్వం విధులను మంజూరు చేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జూ తెలిపారు. గురువారం ఇంద్రవెల్లి మండల రాయి సెంటర్ సార్ మేడిలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రవెల్లి మండలంలో చేపట్టిన రగల్ జెండా స్థూపానికి, నాగోబా దేవస్థానానికి రూ. కోటి చొప్పున మంజూరు కావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాయి సెంటర్ సార్ మేడిలు, తదితరులు పాల్గొన్నారు.