సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించాలి

59చూసినవారు
సామాజిక సేవా కార్యక్రమాలను ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కొనసాగించాలని జన్నారం పట్టణంలోని శ్రీ రామ్ నగర్ కాలనీ వాసులు అన్నారు. జన్నారం పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త పోతు విజయశంకర్ పుట్టినరోజు కావడంతో ఆ కాలనీవాసులు అభిమానంతో ఆమె జన్మ దినోత్సవాన్ని నిర్వహించారు. పేదలకు, బడుగులకు అనేక సహాయాలు చేస్తూ పోతు విజయశంకర్ పనిచేస్తున్నారని ఆ కాలనీవాసులు అన్నారు.

సంబంధిత పోస్ట్