నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు

63చూసినవారు
నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సకాలంలో పూర్తి కాకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని బీజేవైఎం జన్నారం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిరుద్యోగులు ఆవేదన చెంది ఆందోళన బాట పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని పోస్టులను భర్తీ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్