అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పి చైర్ పర్సన్ దంపతులు

62చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న మాజీ జడ్పి చైర్ పర్సన్ దంపతులు
బాసర సరస్వతి అమ్మవారి సన్నిధి లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పి చైర్ పర్సన్ శోభా సత్య నారాయణ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక కుంకుమఅర్చన పూజలు నిర్వహించారు. తమ మనమడు హరీష్ గౌడ్ కు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్