ఎమ్మెల్యే మాటలపై ట్రోల్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

76చూసినవారు
ఎమ్మెల్యే మాటలపై ట్రోల్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ జులై 30వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ముధోల్ నియోజకవర్గంలోని పలు సమస్యలపై ప్రస్తావించిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే మాట్లాడిన మాటల వీడియోను వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్న వ్యక్తులపై కటిన చర్యలు తీసుకోవాలని గురువారం తానూర్ మండల బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్