సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

75చూసినవారు
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తత అవసరమని నర్సాపూర్ (జి) ప్రభుత్వాసుపత్రి వైద్యులు డాక్టర్ రాకేశ్ అన్నారు. గురువారం లోకేశ్వరం మండలంలోని రాజూర గ్రామ ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు రావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం గోదావరి, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్య దర్శి మహేశ్, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్