భైంసా: నేటి నుండి 19 వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు బంద్

63చూసినవారు
భైంసా మార్కెట్లో నేడు శనివారం నుండి ఈ నెల 19 వరకు సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శని, ఆదివారం సెలవు దినాలు, సంక్రాంతి కావడంతో వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు దినం కావడంతో తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. 20 నుండి కొనుగోళ్లు యధావిధిగా జరుగుతాయని విషయాన్ని రైతులు గమనించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్