భైంసా మార్కెట్లో శని, ఆదివారం రెండు రోజుల పాటు సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శని, ఆదివారం సెలవు దినం కావడంతో వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు దినం కావడంతో తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం కొనుగోళ్లు యధావిధిగా జరుగుతాయని విషయాన్ని రైతులు గమనించి సహకరించాలని కోరారు.