భైంసా మార్కెట్‌లో పత్తి ధరల వివరాలు

58చూసినవారు
భైంసా మార్కెట్ లో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. శుక్రవారం సీసీఐ పత్తి ధర రూ. 7, 471, ప్రైవేటు పత్తి ధర రూ. 70, 00 ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. గురువారం ధరలతో పోలిస్తే సీసీఐ, ప్రైవేటులో ఎలాంటి మార్పులేదన్నారు. కనీస మద్దతు ధర రూ. 10 వేలు చెల్లిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్