విగ్రహ ప్రతిష్టపణ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ రావు పటేల్

51చూసినవారు
విగ్రహ ప్రతిష్టపణ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ రావు పటేల్
తానూర్ మండలంలోని వడ్గవ్ గ్రామంలో హనుమాన్ మందిర విగ్రహ ప్రతిష్ఠాపన, కలుశరోహణ కార్యక్రమంలో బోస్లే మోహన్ రావు పటేల్. పాల్గొని అంజన్న స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల చేత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్. ఆయనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్