చింతకుంట తండాలో రోలతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు

58చూసినవారు
ముథోల్ మండలంలోని చింతకుంట తండాలో రోలతో వాహనదారులు ఇబంది పడుతున్నారు. చింతగుంట తాండ టు తరోడ వరకు రోడ్డు వేసి పది, 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు రోడ్డు చాలా డ్యామేజ్ అయింది. చింతకుంట తండా వయ తరోద వరకు రోడ్డు వెయ్యాలని స్థానికులు ప్రభుత్వానికి కోరుతున్నారు. వర్షం వల్ల రోడ్డు బాగా కరాబ్ అయింది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్డు వెయ్యాలని కోరుతున్నాము అని అన్నారు.

సంబంధిత పోస్ట్