ముధోల్: లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

65చూసినవారు
ముధోల్ నియోజకవర్గం లోని ముధోల్, తానూర్ మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శుక్రవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అండగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్