ముధోల్: ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ర్యాలీ

78చూసినవారు
ముధోల్ మండలం అష్టా గ్రామంలో శనివారం ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. గ్రామ యువకులు, పెద్దలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ లో అమరులైన వీర జవాన్లకు, పహల్గాం ఉగ్రదాడుల్లో మరణించిన భారతీయ పౌరుల ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్