నిర్మల్: మోదీ ప్రభంజనం ఢిల్లీలో రెపరెపలాడిన కాషాయం

66చూసినవారు
నిర్మల్: మోదీ ప్రభంజనం ఢిల్లీలో రెపరెపలాడిన కాషాయం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన బలపరిచిన ఢిల్లీ ఫలితాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ పేర్కొన్నారు. బీజేపీ లో కాషాయ్య జండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తల నాయకులకు ఆయన కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. ఆప్ అవినీతి అక్రమాలకు ఢిల్లీ ప్రజలు చెంపపెట్టు లాంటి ఫలితాలు ఇచ్చారని అన్నారు. త్వరలో తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వమే ఏర్పడుతుందని బోస్లే మోహన్ రావు పటేల్ ఆశాభవం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్