తానూర్: విగ్రహ ప్రతిష్టపణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

70చూసినవారు
ముధోల్ నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం తానూర్ మండలంలోని వడ్గవ్ గ్రామంలో హనుమాన్ మందిర విగ్రహ ప్రతిష్ఠాపన, కలుశరోహణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల చేత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్