ఎస్సారెస్పీ భూములను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు: ఏఈఈ రవి

65చూసినవారు
ఎస్సారెస్పీ భూములను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు: ఏఈఈ రవి
ఎస్సారెస్పీ భూములను అక్రమంగా కబ్జా చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని ఎస్సారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రాజు అన్నారు. లోకేశ్వరం మండలం గడ్బందలో ముంపునకు గురైన ఎస్సారెస్పీ భూములను కొందరు గ్రామస్తులు అక్రమంగా కబ్జాచేసి సాగుచేయటంతోపాటు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులు కొన్ని రోజులక్రితం కలెక్టర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా కబ్జా చేసిన భూములకు వేసిన కంచెను తొలగించి వేశారు.

సంబంధిత పోస్ట్