మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

67చూసినవారు
మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
నిర్మల్ జిల్లా లొకేశ్వరం మండలం సుద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ను బుధవారం పట్టుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్