మామడ: భూభారతి చట్టం పట్ల అవగాహన అత్యవసరం: కలెక్టర్
భారతి చట్టం అమలుతో ప్రజల జిల్లా కలెక్టర్ అభిలాష అధ్యయనం తెలిపారు. మామడ మండల ఏర్పాటు చేసిన భూభారతి చట్టం పై అవగాహన సదస్సులో గురువారం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ఇందులో అదనపు కలెక్టర్ రెవెన్యూ విభాగం కిషోర్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సోం భీమ్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సునీల్ రెడ్డిలు ఉన్నారు.