నిర్మల్: 30 వరకు జిల్లాలో భూభారతి పోర్టల్‌పై అవగాహన సదస్సులు

52చూసినవారు
నిర్మల్: 30 వరకు జిల్లాలో భూభారతి పోర్టల్‌పై అవగాహన సదస్సులు
భూభారతి పథకం పోర్టల్ పై అవగాహన కల్పించేందుకు ఈనెల 30 వరకు సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భూముల విషయాలలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొరావడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాలలో ఈ అవగాహన సదస్సులు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్