నిర్మల్: భూ భారతి అమల్లోకి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ సంబరాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని తీసుకొచ్చిన భూభారతి చట్టం అమలులోకి వచ్చిన సందర్భంగా నిర్మల్ లో కాంగ్రెస్ జైనులు గురువారం సంబరాలు జరుపుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని మౌలానా ఆజాద్ చౌరస్తాలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, ఇతర నాయకులు ముఖ్యమంత్రి ఇతర నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి నినాదాలు చేశారు.