నిర్మల్: ఆలయాల అభివృద్ధికి కృషి: మాజీ మంత్రి అల్లోల్ల

85చూసినవారు
నిర్మల్: ఆలయాల అభివృద్ధికి కృషి: మాజీ మంత్రి అల్లోల్ల
ఆలయాల అభివృద్ధికి తన వంతుగా కృషి చేయడం జరిగిందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ రూరల్ మండలం భాగ్యనగర్ లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ. 45 లక్షలు వెచ్చించి ఆలయ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్