నిర్మల్: దేవరకోట చైర్మన్ను పరామర్శించిన గ్రంధాలయ చైర్మన్
నిర్మల్ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయ చైర్మన్ కొండ శ్రీనివాస్ ను తండ్రి మరణించిన విషయం తెలుసుకొని జిల్లా గ్రంథాలయాల చైర్మన్ సయ్యద్ అర్జుమాంద్ అలీ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇందులో రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి అజార్ హుస్సేన్, జిల్లా మైనార్టీ చైర్మన్ జూనెద్ మెమన్, మాజీ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లాహ్, ఎంఎ మతిన్ ఖిజార్ లు పాల్గొన్నారు.