నిర్మల్:ఎన్ హెచ్ ఆర్ సి నూతన కార్యవర్గం ఏర్పాటు

64చూసినవారు
నిర్మల్:ఎన్ హెచ్ ఆర్ సి నూతన కార్యవర్గం ఏర్పాటు
పేద ప్రజల తరఫున పోరాటం చేసేందుకు ఎన్ హెచ్ ఆర్ సి ప్రణాళిక బద్ధమైన రీతిలో ముందుకెళ్తుందని నిర్మల్ జిల్లా ఎన్ హెచ్ ఆర్ సి చైర్మన్ విక్రమ్ పేర్కొన్నారు. నూతన కార్యవర్గాన్ని ఎన్జీవోల సంఘ భవనంలో శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలను వెలికితీయడంతో పాటు వాటి నివారణ కోసం పోరాడుదాం అన్నారు. ఇందులో ఉపాధ్యక్షులు శివాజీ గౌడ్, జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ నాయక్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్