నిర్మల్: ప్రమాదాల పట్ల ముందస్తు జాగ్రత్త అవసరం
ప్రమాదాల పట్ల ముందస్తు జాగ్రత్తలు అత్యవసరమని నిర్మల్ అగ్నిమాపక దళాధికారి డి. రాజలింగం సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గురువారం జీకే ఆసుపత్రిలో ప్రమాదాలు జరిగినందుకు జాగ్రత్తగా కల్పించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కట్టు బడి ముందుకు రావాలని తెలిపారు. వారోత్సవాలు భాగంగా జనావాసాలు, ఆసుపత్రులు, అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందులో ఏ. శంకర్ రాథోడ్ రమేష్ సాయన్నలు ఉన్నారు.