నిర్మల్ రూరల్: సన్న బియ్యం పంపిణీతో సమానత్వం పెరిగింది

84చూసినవారు
నిర్మల్ రూరల్: సన్న బియ్యం పంపిణీతో సమానత్వం పెరిగింది
సన్న బియ్యంతో సమానత్వం పెరిగిందని నిర్మల్ జిల్లా గ్రంథాలయాల చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ గురువారం చెప్పారు. పరిమండల్ గ్రామంలో లబ్ధిదారుని నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంపన్నులతో సమానంగా పేద మధ్యతరగతి ప్రజలకు కూడా సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్