ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

61చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కట్ల రాజన్న అన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అనేక మందికి రేషన్ కార్డులు ఇవ్వలేదని రేషన్ కార్డులు వెంటనే కార్డులు మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్