ఆలూర్ లో పదవతరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

53చూసినవారు
ఆలూర్ లో పదవతరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఆలూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్ లో 1993-1994 పదవ తరగతి విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 31 ఏళ్ల తర్వాత ఒకచోట చేరి నాటి జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకున్నారు. హెడ్మాస్టర్ శంకర్, టీచర్లు రాజేందర్, దామోదర్, శ్యామ్ మనోహర్, గోవర్ధన్, నారాయణ, ఏ శంకర్, భూమయ్య, విద్యార్థులు కళ్లెం మోహన్ జుమ్మాజీ, శ్రీనివాస్, కల్లెడ శ్రీను, సుభాష్, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్