వేల్పూర్ మండల కేంద్రంలోని బుధవారం అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి పవన్ శర్మ తెలిపారు. ఉదయం ప్రత్యేక అలంకరణ పంచామృత అభిషేకం హారతి భక్తులకు ప్రసాదం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపినారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.