నందిపేట్ మండలంలోని వన్నెల్(కే) గ్రామవాస్తవ్యులు రొడ్డ నర్సయ్య అకాల మరణం ఆత్మీయ నేస్తాలను కలచివేసింది. ఈ జీవితంలో మీ హఠాన్మరణం మాకు శోకాన్ని మిగిల్చింది. ఆత్మ శాంతికై శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ జ్ఞాపకాల క్రీనీడలో మీ జాడ వెతుకుతూ మీ గతస్మృతుల్ని నెమరువేసుకొని నింగికేగిన మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు శోకతప్త హృదయాలతో మిమ్మల్నే తలచుకొని కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.