భీంగల్: పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

58చూసినవారు
భీంగల్: పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
భీంగల్ మండలంలోని పలు బాధిత కుటుంబాలను శుక్రవారం రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పరామర్శించారు. బాబాపూర్ గ్రామానికి చెందిన మంద గోవర్ధన్ ని, బడా భీంగల్ గ్రామానికి చెందిన ఆకుల గణేష్ కుటుంబాలకు ప్రగాఢ నుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్