కమ్మర్ పల్లి: భారత్ విజయం సంప్రాప్తి కొరకు యజ్ఞం

59చూసినవారు
కమ్మర్ పల్లి: భారత్ విజయం సంప్రాప్తి కొరకు యజ్ఞం
కమ్మర్ పల్లి మండలంలోని చౌటుపల్లిలో శ్రీలక్ష్మీనారాయణ దేవాలయంలో గ్రామకమిటీ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ సద్గురు రంగంపేట మహానంద సరస్వతి ఆజ్ఞ మేరకు శనివారం శ్రీలక్ష్మీ నారాయణ మూలమంత్రం, సుదర్శనచక్ర మూలమంత్ర హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉపాసన బలంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉగ్రరూపం దాల్చి ఉగ్రవాదులపై భారత్ విజయం సాధించాలని హోమం నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్