శ్రీనివాస్ చిత్రపటనికి శ్రద్ధాంజలి ఘటించిన వీడీసీ సభ్యులు

80చూసినవారు
శ్రీనివాస్ చిత్రపటనికి శ్రద్ధాంజలి ఘటించిన వీడీసీ సభ్యులు
డి. శ్రీనివాస్ మరణించడంతో బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ కేంద్రంలోని వీడిసి భవనం వద్ద విడిసి సభ్యులు శనివారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. విడిసి సభ్యులు మాట్లాడుతూ, ఆయన ఆత్మ శాంతికి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్