బిచ్కుంద మాజీ ఎంపీపీ అశోక్ పటేల్ హఠాన్మరణం

62చూసినవారు
బిచ్కుంద మాజీ ఎంపీపీ అశోక్ పటేల్ హఠాన్మరణం
బిచ్కుంద మండల మాజీ ఎంపీపీ అశోక్ పటేల్ బుధవారం ఉదయం హఠాన్మరణం చెందారు. వారి మృతి పట్ల జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, ఆ కుటుంబానికి ఎల్లవేళలా తోడుంటానని ఆయన అన్నారు. ఆయన స్వగ్రామం బిచ్కుంద మండలంలోని రాజుల గ్రామం. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్